ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

మంగళవారం11 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 5:58 amసూర్యాస్తమయం 6:44 pm

మంగళవారం

11 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:58 am

సూర్యాస్తమయం 6:44 pm

SENSEX78,154-0.54%
NIFTY24,472-0.62%
హైదరాబాద్ 22K₹1,45,902/10g+4.98%
హైదరాబాద్ 24K₹1,59,166/10g+4.98%
వెండి₹2,15,604/kg+5.91%

తెలంగాణ వార్తలు

మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందజేసిన గోలి శ్రీనివాస్ రెడ్డి

వెల్దండ మండలం, చేర్కూర్ గ్రామపంచాయతీకి చెందిన గుదే రాములు కుమారుడు మహేష్ ఇటీవల మృతి చెందగా, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించార

Staff Reporter11 August 2026, 11:52 AMtrinetnews.com
మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందజేసిన గోలి శ్రీనివాస్ రెడ్డి

వెల్దండ మండలం, చేర్కూర్ గ్రామపంచాయతీకి చెందిన గుదే రాములు కుమారుడు మహేష్ ఇటీవల మృతి చెందగా, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సింగం విజయ్ గౌడ్, సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు, పలువురు ప్రజాప్రతినిధులు及 నాయకులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

Facebook𝕏 XWhatsAppTelegram

సోషల్ మీడియాలో వార్త ఫోటో మరియు సారాంశం ప్రివ్యూ‌తో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మృతుడి కుటుంబానికి ధ్యాప నిఖిల్ రెడ్డి ఆర్థిక చేయూత

మృతుడి కుటుంబానికి  ధ్యాప నిఖిల్ రెడ్డి ఆర్థిక చేయూత

ఊర్కొండ మండలంలో ఊర్కొండపేట గ్రామానికి చెందిన మొండేళ్ల యేసయ్య అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్,కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా 5000 రూపాయలు అందజేశారు.

మిగతా చదవండి →

జీఎస్‌టీలో ఏఐ: చిరు వ్యాపారులకు ఇబ్బంది లేకుండా లీకేజీల నివారణ

జీఎస్‌టీలో ఏఐ: చిరు వ్యాపారులకు ఇబ్బంది లేకుండా లీకేజీల నివారణ

పన్ను వ్యవస్థలో కృత్రిమ మేధ(AI) వినియోగం పారదర్శకతను పెంచాలి తప్ప, నిబంధనలు పాటించే చిన్న వ్యాపారులను భయపెట్టేలా ఉండకూడదు.

మిగతా చదవండి →