తాజా వార్తలు
*మృతుడి కుటుంబానికి ధ్యాప నిఖిల్ రెడ్డి ఆర్థిక చేయూత*
ఊర్కొండ మండలంలో ఊర్కొండపేట గ్రామానికి చెందిన మొండేళ్ల యేసయ్య అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్,కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా 5000 రూపాయలు అందజేశారు.

*ట్రై నెట్ న్యూస్ / ఊర్కొండ:*
ఊర్కొండ మండలంలో ఊర్కొండపేట గ్రామానికి చెందిన మొండేళ్ల యేసయ్య అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్,కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా 5000 రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ ఆంజనేయస్వామి ఆలయ చైర్మన్ చింతల మనోహర్ రెడ్డి సభ్యులు రవీందర్ సాగర్ పెద్దలు మొండేళ్ల జంగయ్య నాయకులు రమేష్,కృష్ణయ్య,అశోక్,శ్రీశైలం,మల్లేష్,అంజిబాబు,మౌలాలి,రాములు, అంజయ్య,మల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఎమ్మెల్యే నాయకర్ ఆధ్వర్యంలో వృద్ధులకు ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ

నరసాపురం మండలం పసలదీవి గ్రామంలో ఎమ్మెల్యే నాయకర్ ఆధ్వర్యంలో వృద్ధులకు ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఆగస్టు 8న నిర్వహించినట్లు జనసముద్రం ప్రతినిధి ధనుంజయ్ తెలిపారు.
మిగతా చదవండి →దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన కేసీఆర్

దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆర్థిక సాయం ప్రకటించారు. పార్టీ తరఫున మొత్తం రూ. 2 కోట్ల 25 లక్షల సాయం అందించాలని నిర్ణయించారు. పెద్ది సుదర్శన
మిగతా చదవండి →సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నూతన డివిజన్ అధ్యక్షుల ఎన్నిక
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఎస్సీ సెల్ నూతన అధ్యక్షులను ఎన్నుకున్నారు. కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ అసెంబ్లీ న
మిగతా చదవండి →జీఎస్టీలో ఏఐ: చిరు వ్యాపారులకు ఇబ్బంది లేకుండా లీకేజీల నివారణ

పన్ను వ్యవస్థలో కృత్రిమ మేధ(AI) వినియోగం పారదర్శకతను పెంచాలి తప్ప, నిబంధనలు పాటించే చిన్న వ్యాపారులను భయపెట్టేలా ఉండకూడదు.
మిగతా చదవండి →