ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

గురువారం13 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 5:58 amసూర్యాస్తమయం 6:43 pm

గురువారం

13 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:58 am

సూర్యాస్తమయం 6:43 pm

SENSEX77,966-1.25%
NIFTY24,436-0.81%
హైదరాబాద్ 22K₹1,46,825/10g+3.35%
హైదరాబాద్ 24K₹1,60,173/10g+3.35%
వెండి₹2,18,660/kg+4.32%

తాజా వార్తలు

బంగారు మైసమ్మ మరియు మల్లన్న అమ్మవారి కృప కోసం కదిలి వచ్చిన భక్తకోటి రంగం కార్యక్రమం జరగడం జరిగింది

Devotees gathered in large numbers at the Sri Bangaru Maisamma temple in Namalagundu for special rituals, seeking the goddess's divine blessings.

nagendra11 August 2026, 10:41 AMtrinetnews.com
బంగారు మైసమ్మ మరియు మల్లన్న అమ్మవారి కృప కోసం కదిలి వచ్చిన భక్తకోటి రంగం కార్యక్రమం జరగడం జరిగింది

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

వార్తలోకం చిలకలగూడ సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్, పండుగల శ్రీనివాస్ రిపోర్టర్

ఆగస్టు 11/08/2026

భక్తుల కొంగు బంగారంగా, కోరిన కోరెక్కలు తీర్చే కల్పవల్లిగా శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారు దర్శనమిచ్చారు నామాలగుండు శ్రీ బంగారు మైసమ్మ వారి ఆలయంలో అలంకరణ వేదికలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు సకల జీవరాశికి ప్రసాదించే తల్లిగా, ప్రకృతికి ప్రతిరూపంగా భావించే బంగారు మైసమ్మ స్వరూపంలో బంగారు మైసమ్మ అమ్మవారిని వివిధ రకాల పండ్లు తొట్టెల పూలతో పుష్పాలతో దీపారాధనతో అలంకరించిన అమ్మవారి దివ్య స్వరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కరుణకు నిలువెత్తిన రూపం బంగారు మైసమ్మ అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారం. అమ్మవారిని మనసారా కొలిచిన భక్తులకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, శుభం, శాంతి ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. అమ్మవారి రూపంలో దర్శనమిచ్చే అమ్మవారి ప్రజలకు అన్న ప్రసాదాలను ప్రసాదించి. పాడిపంటలు సమృద్ధిగా పండేలా కరుణిస్తారని భక్తులు నమ్ముతారు. అమ్మవారి దివ్య దర్శనం కోసం నామాలగుండు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయురారోగ్యాలు, సుఖసం దోషాలు, కుటుంబ క్షేమం, పాడిపంటల సమృద్ధి కలగాలని ప్రార్థించారు. వేదమంత్రోచ్ఛిరణాలు నడుమ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆచార్యకులు

( గుండాలి రాహుల్) పెదబాబు, శివ , ధనుష్ ,అలియాస్ చిన్న , నాను మాట్లాడుతూ బంగారు మైసమ్మ అమ్మవారి అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రధామని తెలిపారు. అమ్మవారి కరుణకటాక్షాలు భక్తులందరి పై ఎల్లప్పుడూ ఉండాలని ప్రతి కుటుంబం సుఖసంతోపాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశించారు. బంగారు మైస అలంకరణతో ఆలయం అంతా అధ్యంతిక సంతరించుకుంది.

ఈ రంగం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాహుల్ అలియాస్ చిన్న, (గుండెలి ఫ్యామిలీ) పార్టీ నేతలు స్నేహితులు కుటుంబ సభ్యుల పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని రంగం కార్యక్రమం దర్శించుకున్నారు.

ఇవి కూడా చదవండి

నల్గొండలో నీటి వనరుల పరిరక్షణకు సమగ్ర ప్రణాళిక: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ జిల్లాలో నీటి వనరుల పరిరక్షణ కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా నీటి పారుదల సలహా మం

మిగతా చదవండి →

అర్ధగిరి క్షేత్ర సహాయ కార్యదర్శిగా బచ్చు సతీష్... ఘనంగా సన్మానించిన వాసవి క్లబ్

అర్ధగిరి క్షేత్ర సహాయ కార్యదర్శిగా బచ్చు సతీష్... ఘనంగా సన్మానించిన వాసవి క్లబ్

💥 అర్ధగిరి క్షేత్ర సహాయ కార్యదర్శిగా బచ్చు సతీష్... ఘనంగా సన్మానించిన వాసవి క్లబ్ 💥 నల్గొండ జిల్లా ఇంచరర్జ్ (విశ్వనాధ్): శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం, అర్ధగిరి క్షేత్రం (మల్లెగట్టు, కొండమల్లేపల్ల

మిగతా చదవండి →

ఆత్మసాక్షి - కె.మురళీమోహన్ రాజు

ఆత్మసాక్షి - కె.మురళీమోహన్ రాజు

ఆత్మసాక్షి ప్రతి మనిషి చేసే పని తప్పో ఒప్పో చెప్పేది ఆత్మసాక్షి, ప్రపంచానికి తెలియకపోయినా మనసుకు మాత్రం అన్నీ తెలుసు. చీకట్లో చేసిన తప్పు చరిత్రలో కనిపించకపోవచ్చు, కానీ మన అంతరంగంలో అది చెరిగిపోని మచ్చగా మిగులుతుంది. తెల

మిగతా చదవండి →

'గాతా రహే హమారా దిల్' పేరిట ఘనంగా సినీ సంగీత విభావరి

'గాతా రహే హమారా దిల్' పేరిట ఘనంగా సినీ సంగీత విభావరి

'గాతా రహే హమారా దిల్ ' పేరిట సినీ సంగీత విభావరి హైదరాబాద్, ట్రైనెట్ ఆగస్ట్ 12 : చిత్రపు బ్రదర్స్ కల్చరల్ అండ్ ఆర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దిగ్గజ గాయకుడు కిషోర్ కుమార్ స్మారకార్థం 'గాతా రహే హమారా దిల్ (సీజన్-13)' పేరిట హి

మిగతా చదవండి →