శనివారం

8 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:57 am

సూర్యాస్తమయం 6:46 pm

ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

26°మేఘం కమ్ము

www.trinetnews.com

SENSEX78,499-0.18%
NIFTY24,571-0.82%
హైదరాబాద్ 22K₹1,43,809/10g+9.07%
హైదరాబాద్ 24K₹1,56,883/10g+9.07%
వెండి₹2,09,903/kg+10.11%

ముఖ్యపేజీ/తాజా వార్తలు

తాజా వార్తలు

5 వార్తలు

జీవో 111 స్థానంలో కొత్త విధానం: త్వరలో కేబినెట్ ముందుకు ముసాయిదా!

హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల పరిధిలో జీవో 111 రద్దు తర్వాత అనుసరించాల్సిన కొత్త విధివిధానాలపై తెలంగాణ కేబినెట్ కసరత్తు చేయనుంది.

జీవో 111 స్థానంలో కొత్త విధానం: త్వరలో కేబినెట్ ముందుకు ముసాయిదా!

హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల పరీవాహక ప్రాంతాల్లో దశాబ్దాలుగా అమల్లో ఉన్న జీవో 111 స్థానంలో కొత్త విధానాన్ని తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు రూపొందించిన విధివిధానాల ముసాయిదాను త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. తాగునీటి వనరుల పరిరక్షణకు భంగం కలగకుండా, అదే సమయంలో

ఈ వార్త ముసపు చదవండి →ఈ విభాగంలో పూర్తి వార్త → · తాజా వార్తలు

కల్వకుర్తి ఎత్తిపోతల పంపుల ప్రారంభం

కల్వకుర్తి ఎత్తిపోతల పంపుల ప్రారంభం

సాగునీటి విడుదలలో జాప్యంపై బీఆర్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపులను ఆన్ చేసి నీటిని విడుదల చేశారు.

మిగతా చదవండి →

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ

జీఎస్‌టీలో కృత్రిమ మేధ (AI) వినియోగం, రాష్ట్ర ఆదాయ వృద్ధి వ్యూహాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్‌తో చర్చించారు.

మిగతా చదవండి →

ప్రపంచ బ్యాంకు పరిశీలనకు తెలంగాణ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్ట్

ప్రపంచ బ్యాంకు పరిశీలనకు తెలంగాణ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్ట్

రూ. 4,000 కోట్ల విలువైన తెలంగాణ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ జాబ్స్ ప్రోగ్రామ్‌కు డీఈఏ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ తదుపరి ప్రపంచ బ్యాంకు పరిశీలనకు వెళ్లనుంది.

మిగతా చదవండి →

ఈ విభాగంలో మరిన్ని

GHMC పరిధిలో 10,000 ఎలక్ట్రిక్ స్వచ్ఛ ఆటోలు.. క్యూఆర్ కోడ్ విధానంతో పర్యవేక్షణ

GHMC పరిధిలో 10,000 ఎలక్ట్రిక్ స్వచ్ఛ ఆటోలు.. క్యూఆర్ కోడ్ విధానంతో పర్యవేక్షణ

రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మొత్తం 10 వేల ఎలక్ట్రిక్ స్వచ్ఛ ఆటోలను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది.

మిగతా చదవండి →