తాజా వార్తలు
మృతుడి కుటుంబానికి ధ్యాప నిఖిల్ రెడ్డి ఆర్థిక చేయూత
ఊర్కొండ మండలంలో ఊర్కొండపేట గ్రామానికి చెందిన మొండేళ్ల యేసయ్య అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్,కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా 5000 రూపాయలు అందజేశారు.

ఈ వార్తను షేర్ చేయండి
లింక్లో మీ భాష (?lang=) జత అవుతుంది
*ట్రై నెట్ న్యూస్ / ఊర్కొండ:*
ఊర్కొండ మండలంలో ఊర్కొండపేట గ్రామానికి చెందిన మొండేళ్ల యేసయ్య అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్,కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా 5000 రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ ఆంజనేయస్వామి ఆలయ చైర్మన్ చింతల మనోహర్ రెడ్డి సభ్యులు రవీందర్ సాగర్ పెద్దలు మొండేళ్ల జంగయ్య నాయకులు రమేష్,కృష్ణయ్య,అశోక్,శ్రీశైలం,మల్లేష్,అంజిబాబు,మౌలాలి,రాములు, అంజయ్య,మల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
తమిళనాడులో రాజకీయ వేడి: త్రిషను డిప్యూటీ సీఎం చేస్తారా?

తమిళనాడులో రాజకీయ వేడి: త్రిషను డిప్యూటీ సీఎం చేస్తారా? ఆర్బీ ఉదయకుమార్ వ్యాఖ్యలతో కొత్త రాజకీయ చర్చ అవును. ట్రై నెట్ న్యూస్| 12 ఆగస్టు 2026 పేరి. నాగేశ్వరరావు రాజకీయాల్లో త్రిష పేరు ఎందుకు? తమిళనాడు రాజకీయాల్లో సినిమా,
మిగతా చదవండి →పార్లమెంట్ సమావేశాలకు నేటితో ముగింపు

చర్చకు అవకాశం లేకుండానే పలు బిల్లుల ఆమోదం — అధికార, ప్రతిపక్షాల మధ్య కొనసాగిన ప్రతిష్టంభన
మిగతా చదవండి →ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: కిషన్రెడ్డి పిలుపు

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి దేశభక్తి స్ఫూర్తితో ‘హర్ ఘర్ తిరంగా’ను విజయవంతం చేయాలి: కిషన్రెడ్డి పిలుపు ట్రై నెట్ న్యూస్ | 12 ఆగస్టు 2026 పేరి. నాగేశ్వరరావు దేశభక్తిని చాటే జాతీయ జెండా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా
మిగతా చదవండి →గోదావరి జలాలపై ఆగస్టు 18న కీలక సమావేశం

గోదావరి జలాలపై ఆగస్టు 18న కీలక సమావేశం తెలంగాణ హక్కులపై రాజకీయ వేడి — బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వాదనలు
మిగతా చదవండి →