తాజా వార్తలు
మానికేశ్వర్ నగర్ నుంచి ఘనంగా బలరాంబండి ఊరేగింపు
A grand Balarambandi procession was organized from Manikeshwar Nagar as part of the local festivities, witnessing enthusiastic participation from devotees and leaders.

ఈ వార్తను షేర్ చేయండి
లింక్లో మీ భాష (?lang=) జత అవుతుంది
హైదరాబాద్: మిన్దదరీన భోనాగ్ల కుట్టాల కార్యక్రమంలో భాగంగా మానికేశ్వర్ నగర్ నుంచి నిర్వహించిన బలరాంబండి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ పద్మారావు గారుతో కలిసి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ బోనిగిరి నటరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఊరేగింపును విజయవంతం చేశారు.
ప్రజల మధ్య ఐక్యత,ఆధ్యాత్మిక భావన,సంప్రదాయాలను కాపాడుకోవడం కోసం ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ముఖ్యమని బోనిగిరి నటరాజ్ పేర్కొన్నారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులకు,స్థానిక ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
ఇవి కూడా చదవండి
తమిళనాడులో రాజకీయ వేడి: త్రిషను డిప్యూటీ సీఎం చేస్తారా?

తమిళనాడులో రాజకీయ వేడి: త్రిషను డిప్యూటీ సీఎం చేస్తారా? ఆర్బీ ఉదయకుమార్ వ్యాఖ్యలతో కొత్త రాజకీయ చర్చ అవును. ట్రై నెట్ న్యూస్| 12 ఆగస్టు 2026 పేరి. నాగేశ్వరరావు రాజకీయాల్లో త్రిష పేరు ఎందుకు? తమిళనాడు రాజకీయాల్లో సినిమా,
మిగతా చదవండి →పార్లమెంట్ సమావేశాలకు నేటితో ముగింపు

చర్చకు అవకాశం లేకుండానే పలు బిల్లుల ఆమోదం — అధికార, ప్రతిపక్షాల మధ్య కొనసాగిన ప్రతిష్టంభన
మిగతా చదవండి →ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: కిషన్రెడ్డి పిలుపు

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి దేశభక్తి స్ఫూర్తితో ‘హర్ ఘర్ తిరంగా’ను విజయవంతం చేయాలి: కిషన్రెడ్డి పిలుపు ట్రై నెట్ న్యూస్ | 12 ఆగస్టు 2026 పేరి. నాగేశ్వరరావు దేశభక్తిని చాటే జాతీయ జెండా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా
మిగతా చదవండి →గోదావరి జలాలపై ఆగస్టు 18న కీలక సమావేశం

గోదావరి జలాలపై ఆగస్టు 18న కీలక సమావేశం తెలంగాణ హక్కులపై రాజకీయ వేడి — బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వాదనలు
మిగతా చదవండి →