వార్తలోకం చిలకలగూడ సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్, పండుగల శ్రీనివాస్ రిపోర్టర్
ఆగస్టు 11/08/2026
భక్తుల కొంగు బంగారంగా, కోరిన కోరెక్కలు తీర్చే కల్పవల్లిగా శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారు దర్శనమిచ్చారు నామాలగుండు శ్రీ బంగారు మైసమ్మ వారి ఆలయంలో అలంకరణ వేదికలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు సకల జీవరాశికి ప్రసాదించే తల్లిగా, ప్రకృతికి ప్రతిరూపంగా భావించే బంగారు మైసమ్మ స్వరూపంలో బంగారు మైసమ్మ అమ్మవారిని వివిధ రకాల పండ్లు తొట్టెల పూలతో పుష్పాలతో దీపారాధనతో అలంకరించిన అమ్మవారి దివ్య స్వరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కరుణకు నిలువెత్తిన రూపం బంగారు మైసమ్మ అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారం. అమ్మవారిని మనసారా కొలిచిన భక్తులకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, శుభం, శాంతి ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. అమ్మవారి రూపంలో దర్శనమిచ్చే అమ్మవారి ప్రజలకు అన్న ప్రసాదాలను ప్రసాదించి. పాడిపంటలు సమృద్ధిగా పండేలా కరుణిస్తారని భక్తులు నమ్ముతారు. అమ్మవారి దివ్య దర్శనం కోసం నామాలగుండు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయురారోగ్యాలు, సుఖసం దోషాలు, కుటుంబ క్షేమం, పాడిపంటల సమృద్ధి కలగాలని ప్రార్థించారు. వేదమంత్రోచ్ఛిరణాలు నడుమ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆచార్యకులు
( గుండాలి రాహుల్) పెదబాబు, శివ , ధనుష్ ,అలియాస్ చిన్న , నాను మాట్లాడుతూ బంగారు మైసమ్మ అమ్మవారి అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రధామని తెలిపారు. అమ్మవారి కరుణకటాక్షాలు భక్తులందరి పై ఎల్లప్పుడూ ఉండాలని ప్రతి కుటుంబం సుఖసంతోపాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశించారు. బంగారు మైస అలంకరణతో ఆలయం అంతా అధ్యంతిక సంతరించుకుంది.
ఈ రంగం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాహుల్ అలియాస్ చిన్న, (గుండెలి ఫ్యామిలీ) పార్టీ నేతలు స్నేహితులు కుటుంబ సభ్యుల పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని రంగం కార్యక్రమం దర్శించుకున్నారు.





