చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 24: సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, శ్రీదేవి జన్మదిన సందర్భాలను పురస్కరించుకుని స్వర ఝరీ భువన భాస్కరం సంగీత సాహిత్య సేవా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ప్రత్యేక సినీ సంగీత విభావరి
చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభ, కళా సంగీత నాట్య కళావేదికలో నిర్వహించారు .
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
అంజనీ కుమారి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గాయనీ గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.







