చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 23:
‘శ్రీ వరలక్ష్మి సాంస్కృతిక సంస్థ’ నూతన ప్రారంభోత్సవం సందర్భంగా చిక్కడపల్లి
శ్రీ త్యాగరాయ గానసభ గుండవరపు హనుమంతరావు కళా వేదికలో భక్తి సంగీత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి
ముఖ్య అతిథిలుగా తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య టి. గౌరీ శంకర్
సరస్వతి ఉపాసకులు
దైవజ్ఞశర్మ, శ్రీ త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా వి.ఎస్. జనార్దనమూర్తి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా
గాయని, గాయకులను భక్తి సంగీత
విభావరి అలరించాయి.








