ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

గురువారం13 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 5:58 amసూర్యాస్తమయం 6:43 pm

గురువారం

13 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:58 am

సూర్యాస్తమయం 6:43 pm

SENSEX78,080-0.53%
NIFTY24,396-0.71%
హైదరాబాద్ 22K₹1,45,589/10g+1.87%
హైదరాబాద్ 24K₹1,58,824/10g+1.87%
వెండి₹2,16,113/kg+0.18%

సాంస్కృతికం

చండూరు సుజాతకు 'వంశీ మహానంది సంగీత పురస్కారం' ప్రధానం

చండూరు సుజాత "వంశీ మహానంది సంగీత పురస్కారం" ప్రధానం *అలరించి వాగ్గేయకారుల సంకీర్తనల సమ్మేళనంలో 55 కీర్తనల ఏకగళ గానం హైదరాబాద్, ట్రైనెట్, ఆగస్టు4 12 : "సంకీర్తనా సుధావాహిని" చండూరు సుజాత సమర్పణలో "వివిధ వాగ్గేయకారుల సంకీర

Staff Reporter13 August 2026, 11:01 AM0 చూసులుtrinetnews.com
చండూరు సుజాతకు 'వంశీ మహానంది సంగీత పురస్కారం' ప్రధానం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చండూరు సుజాతకు "వంశీ మహానంది సంగీత పురస్కారం" ప్రధానం.

అలరించిన వాగ్గేయకారుల సంకీర్తనల సమ్మేళనంలో 55 కీర్తనల ఏకగళ గానం.

హైదరాబాద్, ట్రైనెట్, ఆగస్టు 12: "సంకీర్తనా సుధావాహిని" చండూరు సుజాత సమర్పణలో "వివిధ వాగ్గేయకారుల సంకీర్తనల సమ్మేళనం" శ్రీ త్యాగరాయ గానసభలోని కళా వెంకట దీక్షితులు కళా వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వంశీ సంస్థ వ్యవస్థాపకులు వంశీ రామరాజు, ప్రముఖ గాయకుడు డాక్టర్ త్రినాథ్ రావు, ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ, గాయని లక్ష్మి శాంతి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా చండూరు సుజాత 55 కీర్తనలను ఏకగళంతో నిర్విరామంగా గానం చేశారు. అనంతరం చండూరు సుజాతకు "వంశీ మహానంది సంగీత పురస్కారం-2026" ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు.

ఇవి కూడా చదవండి

కర్నూలులో వైఎస్‌ జగన్‌ పర్యటన: ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించనున్న మాజీ ముఖ్యమంత్రి

కర్నూలులో వైఎస్‌ జగన్‌ పర్యటన: ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించనున్న మాజీ ముఖ్యమంత్రి

కర్నూలులో వైఎస్‌ జగన్‌ పర్యటన ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించనున్న మాజీ ముఖ్యమంత్రి ట్రై నెట్ న్యూస్ 13 ఆగస్టు 2026 పేరి. నాగేశ్వరరావు కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జ

మిగతా చదవండి →