ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

మంగళవారం25 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:35 pm

మంగళవారం

25 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:35 pm

SENSEX77,656+0.97%
NIFTY24,335+1.06%
హైదరాబాద్ 22K₹1,53,227/10g+3.58%
హైదరాబాద్ 24K₹1,67,157/10g+3.58%
వెండి₹2,24,381/kg-0.43%

తెలంగాణ వార్తలు

దేశభక్తిని పెంపొందించుకోవాలి: కళా జనార్ధన్ మూర్తి

దేశభక్తిని పెంపొందించుకోవాలి త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన్ మూర్తి చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ 15 : యువత దేశభక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన్ మూర్తి అన్నారు.

Staff Reporter16 August 2026, 9:35 AM18 చూసులుtrinetnews.com
దేశభక్తిని పెంపొందించుకోవాలి: కళా జనార్ధన్ మూర్తి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ 15: యువత దేశభక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన్ మూర్తి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన్ మూర్తి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవాలని పేర్కొన్నారు. దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు త్రినాథరావు, ప్రముఖ కవులు రఘుశ్రీ, మిద్దె సురేష్, ఫోటోగ్రాఫర్ సుధీర్, గానసభ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి