ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

ఆదివారం20 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:14 pm

ఆదివారం

20 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:14 pm

SENSEX74,295+0.39%
NIFTY23,346+0.99%
హైదరాబాద్ 22K₹1,45,641/10g+2.13%
హైదరాబాద్ 24K₹1,58,881/10g+2.13%
వెండి₹2,23,514/kg+6.19%

తెలంగాణ

విఘ్నేశ్వరుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: శివ నరసింహన్ తంత్రి

విఘ్నేశ్వరుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి హైదరాబాద్ ట్రైనెట్ న్యూస్ 20: విఘ్నేశ్వరుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రముఖ కేరళ జ్యోతిష్య నిపుణులు శివ నరసింహన్ తంత్రి అన్నారు. ఆర్ ఎస్ లోటస్ అపార్ట్‌మెంట్ లో ఏర

Staff Reporter20 September 2026, 3:33 PM3 చూసులుtrinetnews.com
విఘ్నేశ్వరుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: శివ నరసింహన్ తంత్రి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్: విఘ్నేశ్వరుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రముఖ కేరళ జ్యోతిష్య నిపుణులు శివ నరసింహన్ తంత్రి అన్నారు. ఆర్ ఎస్ లోటస్ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణనాథుని నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, హోమాలు చేయడం అభినందనీయమన్నారు.

కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. అత్యంత భక్తిశ్రద్ధలతో తమ అపార్ట్‌మెంట్‌లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రామ్మోహన్ రాధారి, వెంకట్రమణి, బ్రహ్మ, సత్య, అజిత్, ప్రసాద్, విజయ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సాంప్రదాయ నృత్య కళలను భావితరాలకు అందించాలి: డా. సింధూజ

సాంప్రదాయ నృత్య కళలను భావితరాలకు అందించాలి: డా. సింధూజ

సాంప్రదాయ నృత్య కళలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏఆర్ఐఏ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సింధూజ అన్నారు. హైదరాబాద్‌లోని కళ్యాణ్ యాంఫి థియేటర్‌లో సంస్కార భారతి, సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ సంయుక్త ఆధ్వర్యం

మిగతా చదవండి →