ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

గురువారం20 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 6:00 amసూర్యాస్తమయం 6:38 pm

గురువారం

20 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 6:00 am

సూర్యాస్తమయం 6:38 pm

SENSEX77,538-0.60%
NIFTY24,232-0.55%
హైదరాబాద్ 22K₹1,49,039/10g+2.68%
హైదరాబాద్ 24K₹1,62,588/10g+2.68%
వెండి₹2,23,724/kg+1.83%

తాజా వార్తలు

నిత్యఅన్నదాత డోక్కా సీతమ్మ గారి యాదిలో‘ కార్యక్రమం

A commemorative event honoring Dokka Seetamma was jointly organized by Sri Thyagaraya Ganasabha and the Department of Language and Culture.

nagendra20 August 2026, 12:22 PM3 చూసులుtrinetnews.com
నిత్యఅన్నదాత  డోక్కా సీతమ్మ గారి యాదిలో‘ కార్యక్రమం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

​హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ ఆగస్టు 20 :

శ్రీ త్యాగరాయ గానసభ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో "ఎందరో మహానుభావులు మధుర స్మృతులలో" భాగంగా నిత్యఅన్నదాత, అన్నపూర్ణ డోక్కా సీతమ్మ యాదిలో సభ శ్రీ

త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్, శాసనమండలి ప్రతిపక్షనేత

సిరికొండ మధుసూదనాచారి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగానూ, అన్నపూర్ణ గానూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ అని కొనియాడారు.

భారతీయ సాంప్రదాయంలో అన్నదానానికి మించిన దానంలేదని విశ్వసించి, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడమే ధ్యేయంగా ‘అతిథి దేవోభవ‘ అన్నపదానికి ఉదాహరణగా నిలిచినవ్యక్తి డొక్కా సీతమ్మ అని పేర్కొన్నారు. శ్రీత్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా వి.ఎస్. జనార్దన్ మూర్తి అధ్యక్షత వహించి మాట్లాడుతూ.. మహనీయులను చరితను భావితరాలకు అందించడానికి గానసభ ఆధ్వర్యంలో వారి జయంతి వర్ధంతి వేడుకలను ఎందరో మహానుభావుల పేరిట నిర్వహిస్తున్నట్లు తెలిపారు

కార్యక్రమంలో

సీనియర్ పత్రికేయులు

జయసూర్య, సంఘసేవకులు ​లయన్ డాక్టర్ జి.కె. రమణ, గానసభ సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి చక్రపాణి,

​ కళా శారదాదీక్షితులు, శ్రీత్యాగరాయ గానసభ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఐసీయూలో షావుకారు జానకి – అభిమానుల్లో ఆందోళన

ఐసీయూలో షావుకారు జానకి – అభిమానుల్లో ఆందోళన

ఐసీయూలో షావుకారు జానకి – అభిమానుల్లో ఆందోళన ట్రైన్ ఎట్ న్యూస్ 20 ఆగస్టు 2026 తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి ఐసీయూలో చికిత్స పొందుతున్నారనే వార్త సినీ అభిమానుల్లో ఆం

మిగతా చదవండి →

రాజమండ్రి రూరల్‌ వైసీపీ నేతలతో జగన్‌ సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యం

రాజమండ్రి రూరల్‌ వైసీపీ నేతలతో జగన్‌ సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యం

రాజమండ్రి రూరల్‌ వైసీపీ నేతలతో వైయస్ జగన్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

మిగతా చదవండి →

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో కీలక బిల్లులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో కీలక బిల్లులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో కీలక బిల్లులకు ఆమోదం ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, స్థానిక పాలనలో సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం ట్రైన్ ఎట్ న్యూస్ 20 ఆగస్టు 2026 ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో బుధవారం కీలకమైన బిల్లులు ఆమోదం పొందాయి. ముఖ్

మిగతా చదవండి →