ఇందిరా ఈవెంట్స్ ఆధ్వర్యంలో
చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 18 : తెలుగు, హిందీ సినీ సంగీత విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభలోని లలితా కళా వేదికలో నిర్వహించారు.
ప్రముఖ గాయనీ సీతాదేవి నిర్వహణలో మధుర గాయనీ గాయకులు మాస్టర్ బాలాజీకుమార్ , వెంకట విశ్వనాధ్ ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.






