హైదరాబాద్ , ట్రైనెట్ న్యూస్ సెప్టెంబరు 1:
ప్రముఖ సంస్కృతిక సంస్థ 'సూర్యచంద్ర మెలోడీస్' ఆధ్వర్యంలో రాగాల పల్లకిలో కోయిలమ్మ..." పేరిట 39వ సంగీత
విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు.
ఈ సందర్భంగా మధుర గాయకులు శ్రీపాద సత్యం కులకర్ణి ఆధ్వర్యంలో గాయని గాయకులు ఆలపించిన గానగంధర్వుడు డా. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సుమధుర సినీ గీతాలు అలరించాయి.






