హైదారాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 18:
కరాటే విద్య మనిషిలో ఆత్మవి శ్వాసాన్ని హైదరాబాద్ డిప్యూటీ డీఈవో పోమియా నాయక్ అ న్నారు. 70వ ఎస్.జి.ఎఫ్. ఇంట ర్- స్కూల్ కరాటే టోర్నమెంట్, హైదరాబాద్ జిల్లా స్థాయి ఎంపిక లు ముసారాంబాగ్ లో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ జి ల్లాలోని వివిధ పాఠశాలలకు చెం దిన 492 మంది క్రీడాకారులు పా ల్గొన్నారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన ఈ కార్య క్రమాన్ని జి.వి.ఆర్. కరాటే అకా డమీ వ్యవస్థాపకులు, డైరెక్టర్ డా.జి.ఎస్.గోపాల్ రెడ్డి నాయక త్వంలో నిర్వహించారు. ఈ కా ర్యక్రమానికి పోమియా నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని కరాటే పోటీలను ప్రారంభించి, మాట్లా డారు. ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరు కరాటే తప్పనిసరిగా శిక్షణ తీసుకోవాలన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు స్వేచ్ఛగా జీవించేందుకు, పాఠశాల, కళాశా లకు వెళ్లి, తిరిగి వచ్చే సమయా ల్లో దారి కాచి ప్రేమ పేరిట వేధిం చే యువకులకు బుద్ది చెప్పేందు కు కరాటే విద్య ఎంతో దోహదప డుతుందన్నారు. 2026–27, అండర్-14 మరియు అండర్- 17 బాలురు, బాలికల విభాగా ల్లో సెయింట్ డొమినిక్స్ హైస్కూ ల్ విజయవంతంగా పూర్తి చేశా రు. ఈ కార్యక్రమంలో అంకిత రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ , సాయి కుమారి, శ్యామ్ రావు, కనక రాజు నాయకత్వం వహిం చగా, సీనియర్ మాస్టర్ రాజేశ్వరి చో హాన్ ప్రవీణ్ చారీ పోటీల నిర్వ హణలో కీలకంగా వ్యవహరిం చారు. కార్యక్రమ విజయవం తానికి సహకరించిన అధికారు లు, రెఫరీలు, కోచ్లు, పాఠశాల ప్రతినిధులు, వాలంటీర్లు, తల్లి దండ్రులు మరియు శ్రేయోభి లాషులకు డా. జి. ఎస్. గోపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపా రు.






