హైదారాబాద్, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబరు 17:
డా దేవుల పల్లి రామానుజ రావు కళామందిరంలో
తిలక్ రోడ్. అబిడ్స్ యందు
65 యేళ్ళు పైబడిన ప్రముఖ కవుల జీవిత చరిత్ర నే ఈ పరిణిత వాణి కార్యక్రమం
ఆచార్య ఎల్లూరి శివారెడ్డిi ప్రసంగిస్తూ పరిణిత చెందిన లలిత కళారంగం నుండి డా "కళాకృష్ణ గారికి ఎన్నుకోవడం ఆనందంగా ఉందన్నారు.
డా" రింగు రామమూర్తి స్వాగతోపన్యాసం చేస్తూ పరిషత్తు అంటే సాహిత్యానికి. కళలకు భాషకు పుట్టినిల్లు అన్నారు
ప్రముఖ ఆంధ్ర నాట్య గురువు నర్తకుడు డా కళాకృష్ణ ప్రసంగ కర్తగా ప్రసంగిస్తూ 65 యేండ్లు పైబడిన ప్రముఖుల జీవిత చరిత్రని పరిణిత వాణి ఇది జ్ఞానపీఠ అవార్డు గ్రహీత స్థాపించిన ప్రక్రియ అన్నారు
పరిషత్తు లో 12 సంపుటాలు ముద్రించబడ్డాయి వివిధ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఉపయోగపడే గ్రంథాలు అన్నారు
ఈ కార్యక్రమంలో ప్రాచ్యకళాశాల ప్రిన్సిపల్
డా. అజ్మీరా సిల్మా నాయక్. డా. గౌరీ శంకర్. పరిషత్తు కోశాధికారి మంత్రి రామారావు. డా.ఉడయ్ వర్లు పాల్గొన్నారు





