చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 23
: చార్వి ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సాంస్కృతిక సేవా సంస్థ, ఆధ్వర్యంలో నాన్నకు ప్రేమతో కమ్మని ఒక పాట" అనే థీమ్తో తెలుగు, హిందీ సినీ చిత్ర గీత విభావరి శ్రీ త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికగాలో నిర్వహించారు .
ముఖ్య అతిథులుగా కార్యక్రమానికి డా. విజయ్ కుమార్ గౌడ్ , నాగమల్ల వెంకటేష్ గుప్తా, డి. యాదగిరి, అంజలి, కె.ఎన్. నరేందర్ గౌడ్, డా. వంశీ రామరాజు, సి.హెచ్. శ్రీనివాసరావు, జి. శ్రీనివాస్, రమేష్ ముఖీ, విడ్డెంలక్ష్మి వెంకటరావు, రామిరెడ్డి, ఆర్. శ్రీనివాస్, నాగేశ్వర్ రావు, పురుషోత్తమ్ గౌడ్, కాపర్తి కిషోర్, వై. ప్రసాద్, రవికుమార్, ఎన్. ఇందిర పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా
గాయనీ, గాయకులు సురేందర్, దినేష్, వైలి శ్రీనివాస్, ప్రకాష్, వెంకటేష్, శరత్ చంద్ర దేశ్పాండే, కాసర్ల నిఖిల్, రాజి, మంద అరవింద్, వై. రాణి, భార్గవి, రాగ రేఖ, సువర్ణ, మంజుల తదితరులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.








