హైదరాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ సెప్టెంబర్ 5 :
శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గీతాలయ ఆర్ట్స్ , డా. పిఎస్ రావు నగర్ ఆధ్వర్యంలో తెలుగు సినీ పద్యాలు, లలిత భక్తి గీతాలు, జానపద అంశాలు, అన్నమాచార్య కీర్తనలు శ్రీ త్యాగరాయ గానసభలోనికళా లలిత కళా వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా చింతలపాటి మూర్తి నిర్వహణలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.






