ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం31 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:31 pm

సోమవారం

31 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:31 pm

SENSEX77,265-0.14%
NIFTY24,176-0.18%
హైదరాబాద్ 22K₹1,48,315/10g-2.33%
హైదరాబాద్ 24K₹1,61,798/10g-2.33%
వెండి₹2,24,451/kg-1.24%

తాజా వార్తలు

శ్యామలాస్ ఈ ఛానల్ ఆధ్వర్యంలో శ్రావణమాస వేడుకలు

Syamala's E-Channel hosted vibrant Sravana Masam celebrations featuring classical music and dance performances at Sri Thyagaraya Gana Sabha.

nagendra30 August 2026, 6:50 PM0 చూసులుtrinetnews.com
శ్యామలాస్ ఈ ఛానల్  ఆధ్వర్యంలో  శ్రావణమాస వేడుకలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 30 :

ప్రముఖ సంస్థ "శ్యామలాస్ ఈ ఛానల్" వ్యవస్థాపకులు లయన్ డా. బి. శివరామ్, ఎడ్యుకేషనిస్ట్, క్లాసికల్ సింగర్, వీణా ప్లేయర్ బి. శ్యామల ఆధ్వర్యంలో శ్రావణమాస వేడుకలు చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలోని కళా మారుతి కళావేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్. రుక్మిణి, సి.హెచ్. సతీష్ కుమార్, కె. సౌజన్య ఉదయ్, పి. సావిత్రి, ఎం. శ్రీనివాస్ , జె. జయప్రద, ఆర్. రేవతి, కె. హరిప్రియ, సుచరిత, అక్షిత, దివ్య, కౌసల్య, లత, సుజాత, రాణి, మాధురి, స్వప్న, స్వేత, ఎ. మాధురి, కె. దివ్య, నివేశ, సారిష, శ్రీనిధి, లక్ష్మి శ్రీకారి, ఎల్. సాన్విక, కె. తనీష శిష్య బృందాలు ప్రదర్శించిన పలు నృత్య, సంగీత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 30: *శ్రావణమాసం అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా* గాంధీనగర్ డివిజన్ SRT లోని *శ్రీ ఉప్పలమ్మ లక్ష్మి మాత ఆలయం లో* సీనియర్ నాయకులు *సంజీవ్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ కు ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ *శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు డివిజన్ బిజెపి ముఖ్య నాయకులతో* కలిసి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో *బిజెపి నేతలు రత్న సాయి చంద్, శ్రీకాంత్,నీరజ్, నరేంద్రనాథ్,శివ తదితరులు* పాల్గొన్నారు.

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 30: *శ్రావణమాసం అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా* గాంధీనగర్ డివిజన్ SRT లోని *శ్రీ ఉప్పలమ్మ లక్ష్మి మాత ఆలయం లో* సీనియర్ నాయకులు *సంజీవ్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ కు ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ *శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు డివిజన్ బిజెపి ముఖ్య నాయకులతో* కలిసి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో *బిజెపి నేతలు రత్న సాయి చంద్, శ్రీకాంత్,నీరజ్, నరేంద్రనాథ్,శివ తదితరులు* పాల్గొన్నారు.

Secunderabad Parliament Joint Convener A. Vinay Kumar and local BJP leaders offered special prayers at the Sri Uppalamma Lakshmi Matha Temple during the Shravana Bonalu festival.

మిగతా చదవండి →