హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 5 :
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ శ్రీ ర్యాల రాజేందర్ యాదవ్
ఈరోజు రెండో ఫేస్ కార్యక్రమం లో భాగంగా
మెట్టుగూడ కాంగ్రెస్ పార్టీ హెల్ప్ డిస్క్ ఎరుపాటు చేసి ఓటర్లు కి ఫార్మ్ 6 పంపిన చేసారు
ఈ కార్యక్రమం కాంగ్రెస్ నాయకులు , తూప్రాన్ రఘు ,గడ్డం మహి ,రాజన్ ,మరియు మహిళా నాయకురాలు రూత్ క్లారి, కస్తూరి, సంతోషి నిర్మల, సుజాత, తదితరులు పాల్గొన్నారు.





