చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్టు 15 :
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనోరంజని సాహిత్య సంగీత సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భరతమాతకు జేజేలు పేరిట స్ఫూర్తి దేశభక్తి గీత విభావరి త్యాగరాయ గానసభలోని గుండవరపు హనుమంతరావు వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గాయకుడు, సీనియర్ జర్నలిస్టు మతుకుమల్లి మనోహర్ నిర్వహణలో గాయనీ, గాయకుడు ఆలపించిన గీతాలు అలరించాయి.






