హైదరాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 26: కళాసత్కార్ ఆధ్వర్యంలో సినీ నేపథ్య మధుర గాయని ఎస్. జానకి స్వర నివాళి పేరిట సినీ సంగీత విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభలోని కళా లలిత కళా వేదికలో నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు గాయకుడు రామ్ ప్రసాద్ నిర్వహణలో ప్రముఖ గాయనీ, గాయకులు పి. విజయ్కుమార్ డి. శ్రీనివాస్ , శేషు, శ్రీదేవి, సరస్వతి, లక్ష్మి ప్రియశ్రీ తదితరులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.
తాజా వార్తలు
ఎస్. జానకి " స్వరం అజరామరం" పేరిట సిరి సంగీత విభావరి
A musical tribute concert titled 'Swara Nivali' honoring legendary playback singer S. Janaki was held at Thyagaraya Gana Sabha in Chikkadpally, Hyderabad.

ఈ వార్తను షేర్ చేయండి
లింక్లో మీ భాష (?lang=) జత అవుతుంది



ఇవి కూడా చదవండి
స్వర వైభవానికి.. సుస్వర కృతజ్ఞత

A grand musical concert titled 'Swara Vaibhavaniki.. Suswara Krutagnata' was organized in Hyderabad under the musical direction of Dr. T. Sarat Chandra.
మిగతా చదవండి →రంజింపజేసిన సత్యాన్వేషి నాటకం - గోవాడ క్రియేషన్స్ వారి మరో చారిత్రక ప్రయోగం

Gowada Creations' historical play 'SatyAnveshi', directed by Dr. Venkat Gowada and written by Chiluveru Raghuram, captivated audiences at Ravindra Bharathi.
మిగతా చదవండి →'గతా రహే హమారా దిల్' సీజన్-14 సంగీత వేడుక

A musical tribute concert dedicated to legendary singer Kishore Kumar was successfully organized at Thyagaraya Gana Sabha in Hyderabad.
మిగతా చదవండి →అలరించిన బాలీవుడ్ మెలోడీస్’

Ragamadhuri Music Academy hosted an evergreen Bollywood musical evening at Thyagaraya Gana Sabha to mark its 49th anniversary.
మిగతా చదవండి →