మహబూబాబాద్: ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 17 : మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న దుర్బాకుల సాయి సుమంత్ కు ‘బెస్ట్ ఎంప్లాయ్’ అవార్డు లభించింది. జిల్లా పరిపాలనలో విధుల పట్ల నిబద్ధత, సమర్థవంతమైన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యుడు రామచంద్ర నాయక్ సాయి సుమంత్ గారికి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల పనితీరును ప్రోత్సహించేందుకు ఇలాంటి అవార్డులు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయని అధికారులు తెలిపారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ , జిల్లా ఎస్పీ శబరీష్, పాల్గొన్నారు.
తాజా వార్తలు
రెవెన్యూ శాఖ ఉద్యోగి సాయి సుమంత్ కు ‘బెస్ట్ ఎంప్లాయ్’ అవార్డు
Junior Assistant Durbakula Sai Sumanth was honored with the 'Best Employee' award for his dedicated service at the Mahabubabad Collectorate.

ఈ వార్తను షేర్ చేయండి
లింక్లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
మిమిక్రీ రత్న 'స్వరముఖి' చంద్రముఖి చంద్రశేఖర్కు స్వర్ణ కంకణం బహుకరణ

Renowned mimicry artist 'Swaramukhi' Chandramukhi Chandrasekhar was honored with the Swarna Kankanam at Thyagaraya Gana Sabha to mark 35 years in the field.
మిగతా చదవండి →అలరించిన 'వాగ్దేవి మెలోడీస్' తెలుగు - హిందీ సినీ సంగీత విభావరీ సీజన్-2

Vagdevi Melodies organized Season 2 of its Telugu and Hindi film musical concert at Sri Thyagaraya Gana Sabha, delighting music lovers.
మిగతా చదవండి →మిమిక్రీ రత్న 'స్వరముఖి' చంద్రముఖి చంద్రశేఖర్కు స్వర్ణ కంకణం బహుకరణ

A grand felicitation event was held at Thyagaraya Gana Sabha to celebrate Chandramukhi Chandrasekhar completing 35 years in mimicry.
మిగతా చదవండి →శంకర నారాయణ అరణ్య శతకం ఆవిష్కరణ

Renowned journalist and writer Shankara Narayana’s latest work, Aranya Shatakam, focusing on environmental conservation, was launched at Thyagaraja Gana Sabha.
మిగతా చదవండి →