హైదరాబాద్,చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 28 : అన్నాచెల్లెళ్లు, తోబుట్టువుల మధ్య ఉన్న పవిత్ర ప్రేమకు, బంధానికి చిహ్నంగా జరుపుకునే అతి ముఖ్యమైన హిందూ పండుగ రక్షాబంధన్ రాఖీ పండుగ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున
సోదరి తన అన్నయ్య కు, తమ్ముడి చేతికి రక్షా సూత్రం (రాఖీ) కట్టి, అతనికి ఆయురారోగ్యాలు, అదృష్టం కలగాలని కోరుకుంటారు . అంబర్ పేట్ నియోజకవర్గంలోని రాఖీ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సోదరులకు రాఖీలు కట్టి స్వీట్ లను తినిపించి ఆశీర్వాదం తీసుకున్నారు.






