హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 1:
సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ( డిసిసి ) జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కార్మిక నగర్ డివిజన్ కి అబ్జర్వర్ గా సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ శ్రీ ర్యాల రాజేందర్ యాదవ్ గారు ఈరోజు జూబ్లీహిల్స్ డివిజన్ లో Booth numbers( 180,181,179,178,186,189,150,151,196,110,111,112,113,114,115,116,93,95,97,98)సందర్శించారు SIR గురించి ఓటరికి ఓటు ప్రముఖ్యత ఓటు ప్రతి ఒకరి హక్కు గురించి వారి సలహాలు సూచనలు పై తెలియచేయండి జరిగింది.
ఈ కార్యక్రమం లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం కార్మికనగర్ డివిజన్ ప్రెసిడెంట్ అందాలు సాబీర్, విజయ్, రాములు రోషి రెడ్డి కాంగ్రెస్ అందరు పాల్గొన్నారు.






