అంబర్ పేట్, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 17 : హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జె. నర్సయ్యకు 2026 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు పతకం ప్రకటించిన సందర్భంగా ప్రముఖులు పంజాల గిరిధర్ గౌడ్, తొలుపునూరి కృష్ణ గౌడ్ , కెంచే చంద్రశేఖర్, మల్లికార్జున్ గౌడ్, దిలీప్ కుమార్ నేత తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోధించి మరిన్ని పథకాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
అదనపు డీసీపీ జె. నర్సయ్యకు అభినందనలు తెలిపిన ప్రముకులు
Prominent figures congratulated Secunderabad Zone Additional DCP J. Narsaiah for receiving the President's Police Medal.

ఈ వార్తను షేర్ చేయండి
లింక్లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
రెగ్యులరైజ్డ్ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

Telangana Government Lecturers Association representatives met MP Vem Narender Reddy to submit a memorandum seeking the resolution of service issues.
మిగతా చదవండి →ఆకట్టుకున్న శ్లోక గద్దె భరతనాట్య అరంగేట్ర ప్రదర్శన

Shloka Gadde's grand Bharatanatyam debut took place at Ravindra Bharati under the auspices of Soundarya Natya Kalalaya Foundation.
మిగతా చదవండి →సేవా స్ఫూర్తికి సత్కారం.. వెంకటేష్ గుప్తాకు ఘన అభినందన

Haliya Club members felicitated club president Pottumuthu Venkatesh Gupta for receiving the Best Service Award from Ameer Ali Foundation.
మిగతా చదవండి →డార్క్ సీక్రెట్స్ – ఓటీటీలో ఆసక్తికరమైన మిస్టరీ థ్రిల్లర్

Released on OTT, 'Dark Secrets' is a mystery thriller driven by psychological suspense and unexpected twists.
మిగతా చదవండి →