హైద్రాబాద్ , ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్, 19.సికింద్రాబాద్ మోండా మార్కెట్ లోని టకార బస్తీ లో సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ కుటుంబం ఏర్పాటు చేసిన ‘అశోక యువజన సంఘం’ మహా గణపతి విగ్రహాన్ని ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మారావు గౌడ్ నిర్వహించే వినాయక ఉత్సవాలు విభిన్నంగా నిలిచి భక్తులను ఆకట్టుకుంటాయని దిల్ రాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు. విభిన్న ఉత్సవాలు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల సంస్కృతికి దర్పణంగా నిలుస్తాయని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. యువ నేత కిశోర్ కుమార్ తదితరులతో పాటు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
గణపతి మండపాన్ని సందర్శించిన దిల్ రాజు
Renowned producer and Telangana FDC Chairman Dil Raju visited the Maha Ganpati idol installed by MLA T. Padma Rao Goud's family in Secunderabad and offered special prayers.

ఈ వార్తను షేర్ చేయండి
లింక్లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఇవి కూడా చదవండి
కెంట్ యూనివర్సిటీతో ఓయూ విద్యా, పరిశోధన భాగస్వామ్యంపై చర్చలు..

Osmania University and the University of Kent held a meeting to explore mutual cooperation in academics and research.
మిగతా చదవండి →సింగరేణి కార్మికుల ఇళ్ల స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం:

The state government has stepped in to resolve long-pending housing plot issues for Singareni workers, setting up three-member committees headed by district collectors with a 45-day deadline.
మిగతా చదవండి →భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

మట్టి గణపయ్యను దర్శించుకున్న పోలా సైదులు గుప్తా నల్లగొండ జిల్లా ఇన్చార్జ్: విశ్వనాథ్

Anumula Mandal Arya Vaisya President Pola Saidulu Gupta offered prayers to the clay Ganesha installed in Haliya town.
మిగతా చదవండి →