ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి,సెప్టెంబరు08:
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం తహసీల్దార్ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్లు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తి జూనియర్ అసిస్టెంట్ లాగిన్ తో రిజిస్ట్రేషన్ చేస్తున్న వైనం అడిగితే ఆఫీసు ఉద్యోగినంటున్న ప్రైవేటు వ్యక్తి దగ్గరుండి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ పనిచేసే వాళ్లు లేకపోవడంతో ప్రైవేట్ వ్యక్తితో చేయిస్తున్నామంటున్న తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్.






