ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

శనివారం5 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:27 pm

శనివారం

5 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:27 pm

SENSEX76,515-0.57%
NIFTY23,898-0.76%
హైదరాబాద్ 22K₹1,45,232/10g+1.03%
హైదరాబాద్ 24K₹1,58,435/10g+1.03%
వెండి₹2,18,997/kg+0.80%

తాజా వార్తలు

భారతీయ సాంప్రదాయ కళలను భావితరాలకు అందించా లి

State Media Accreditation Committee member Ramanarao stressed the importance of promoting traditional Indian arts at the 'Manjeeranadam' dance event.

nagendra5 September 2026, 9:00 AM0 చూసులుtrinetnews.com
భారతీయ సాంప్రదాయ కళలను భావితరాలకు అందించా లి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

  1. హైదరాబాద్, రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబరు 4 :

భారతీయ సాంప్రదాయ కళలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు రమణారావు అన్నారు. శివ పార్వతి నాట్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రభుత్వ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ‘మంజీరనాదం’ పేరిట సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు రవీంద్రభారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమణారావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ నృత్య, కళా సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు కళాకారులను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. తమ పిల్లలను కళా రంగంలో ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. సభకు ముందు

శివ పార్వతి నాట్య అకాడమీ వ్యవస్థాపకులు, డైరెక్టర్ చెట్టి నాగ శేఖర్ నిర్వహణలో కళాకారులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డా. ఆర్. ప్రసన్న రాణి, దేదీప్య రావు, హరినాథ్ రెడ్డి, సత్య మాస్టర్, డా. శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి