ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

ఆదివారం20 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:14 pm

ఆదివారం

20 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:14 pm

SENSEX74,295+0.39%
NIFTY23,346+0.99%
హైదరాబాద్ 22K₹1,45,667/10g+2.13%
హైదరాబాద్ 24K₹1,58,909/10g+2.13%
వెండి₹2,23,554/kg+6.19%

తాజా వార్తలు

మట్టి గణపయ్యను దర్శించుకున్న పోలా సైదులు గుప్తా నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్

Anumula Mandal Arya Vaisya President Pola Saidulu Gupta offered prayers to the clay Ganesha installed in Haliya town.

nagendra20 September 2026, 2:26 AM0 చూసులుtrinetnews.com
మట్టి గణపయ్యను దర్శించుకున్న పోలా సైదులు గుప్తా  నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హాలియా: హాలియా పట్టణంలోని పేరూరు రోడ్డులో శ్రీ లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మట్టి గణపయ్యను అనుముల మండల ఆర్యవైశ్య అధ్యక్షులు పోలా సైదులు గుప్తా దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి యూత్ సభ్యులను ఆయన అభినందించారు.

కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి