ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం31 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:31 pm

సోమవారం

31 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:31 pm

SENSEX77,265-0.14%
NIFTY24,176-0.18%
హైదరాబాద్ 22K₹1,48,315/10g-2.33%
హైదరాబాద్ 24K₹1,61,798/10g-2.33%
వెండి₹2,24,451/kg-1.24%

తాజా వార్తలు

పార్థవి రెడ్డి కూచిపూడి రంగప్రవేశం

The Kuchipudi debut of young artist Parthavi Reddy was grandly held at Ravindra Bharati under the auspices of Nishrimkala Dance Academy.

nagendra30 August 2026, 6:46 PM0 చూసులుtrinetnews.com
పార్థవి రెడ్డి కూచిపూడి రంగప్రవేశం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదారాబాద్,రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 30:

ప్రముఖ నాట్య గురువులు వెంకట గంగాధర్, లక్ష్మి వెంపడప్ప శిష్యురాలు కూచిపూడి కళాకారిణి పార్థవి రెడ్డి కూచిపూడి రంగప్రవేశం నిశ్రింకాల డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు.

శ్రీదేవి నృత్యాలయ వ్యవస్థాపకురాలు శీలా ఉన్నికృష్ణన్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పి. క్రాంతి, పి. మహేశ్వర రెడ్డి దంపతుల కుమార్తె పార్థవి రెడ్డి,

దూరదర్శన్ 'బి-గ్రేడ్' ఆర్టిస్ట్ గా గత పదేళ్లుగా వెంకట గంగాధర్, లక్ష్మి వెంపడప్పల వద్ద ప్రతిష్టాత్మకమైన నిశ్రింకాల డ్యాన్స్ అకాడమీలో కూచిపూడి నృత్యంలో కఠిన శిక్షణ పొందుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు ప్రదర్శించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శోభా కొరంబిల్, డాక్టర్ వేదాంతం సత్య నరసింహ శాస్త్రి పాల్గొని అభినందించారు. సభకు ముందు పార్థవి రెడ్డి, విఘ్నరాజ భజే, శివస్తుతి,

బాల గోపాల తరంగం,

దశావతారం తదితర అంశాలపై ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 30: *శ్రావణమాసం అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా* గాంధీనగర్ డివిజన్ SRT లోని *శ్రీ ఉప్పలమ్మ లక్ష్మి మాత ఆలయం లో* సీనియర్ నాయకులు *సంజీవ్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ కు ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ *శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు డివిజన్ బిజెపి ముఖ్య నాయకులతో* కలిసి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో *బిజెపి నేతలు రత్న సాయి చంద్, శ్రీకాంత్,నీరజ్, నరేంద్రనాథ్,శివ తదితరులు* పాల్గొన్నారు.

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 30: *శ్రావణమాసం అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా* గాంధీనగర్ డివిజన్ SRT లోని *శ్రీ ఉప్పలమ్మ లక్ష్మి మాత ఆలయం లో* సీనియర్ నాయకులు *సంజీవ్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ కు ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ *శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు డివిజన్ బిజెపి ముఖ్య నాయకులతో* కలిసి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో *బిజెపి నేతలు రత్న సాయి చంద్, శ్రీకాంత్,నీరజ్, నరేంద్రనాథ్,శివ తదితరులు* పాల్గొన్నారు.

Secunderabad Parliament Joint Convener A. Vinay Kumar and local BJP leaders offered special prayers at the Sri Uppalamma Lakshmi Matha Temple during the Shravana Bonalu festival.

మిగతా చదవండి →