ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఆదివారం16 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 5:59 amసూర్యాస్తమయం 6:41 pm

ఆదివారం

16 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:59 am

సూర్యాస్తమయం 6:41 pm

SENSEX78,009-0.68%
NIFTY24,366-0.89%
హైదరాబాద్ 22K₹1,45,389/10g+1.73%
హైదరాబాద్ 24K₹1,58,606/10g+1.73%
వెండి₹2,15,742/kg+0.00%

తాజా వార్తలు

యూత పింఛన్లకు కొత్త దరఖాస్తులు.. 31లోగా అందించాలి

Haliya municipal authorities held a special meeting to discuss the collection of Cheyutha pension applications from eligible beneficiaries.

nagendra15 August 2026, 10:04 PM1 చూసులుtrinetnews.com
యూత పింఛన్లకు కొత్త దరఖాస్తులు.. 31లోగా అందించాలి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్

హాలియా: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేయూత పింఛన్ల దరఖాస్తుల స్వీకరణపై హాలియా మున్సిపల్ కమిషనర్ కె. రవీందర్ రెడ్డి కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు, ఫైలేరియా వ్యాధిగ్రస్తుల్లో అర్హులైన వారు చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు కూడా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కొత్త దరఖాస్తు ఫారాన్ని తప్పనిసరిగా పూర్తి చేసి, అవసరమైన తాజా ధ్రువపత్రాలతో కలిసి ఆగస్టు 31, 2026లోగా సమర్పించాలని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ కోసం హాలియా మున్సిపల్ కార్యాలయంలో …

ఇవి కూడా చదవండి

గోల్కొండ కోటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

గోల్కొండ కోటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు  త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

Chief Minister A. Revanth Reddy hoisted the national flag at the historic Golconda Fort during the official 80th Independence Day celebrations, inspiring patriotism and pride across Telangana.

మిగతా చదవండి →

రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని ప్రాంతాలలో సెట్విన్ సేవల విస్తరణ .... సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం ఉపేందర్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని  ప్రాంతాలలో సెట్విన్ సేవల విస్తరణ   .... సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం ఉపేందర్ రెడ్డి

Setwin Managing Director M. Upender Reddy announced plans to expand the public sector undertaking's services to more regions across the state during Independence Day celebrations.

మిగతా చదవండి →

అమరావతిలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అమరావతిలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

Chief Minister N. Chandrababu Naidu hoisted the national flag during the grand 80th Independence Day celebrations in Amaravati, calling for the state's development inspired by freedom fighters' sacrifices.

మిగతా చదవండి →

కొత్తమాసు ఐ ట్రేడర్స్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కొత్తమాసు ఐ ట్రేడర్స్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

💥జెండా రెపరెపలు.. కొత్తమాసు ఐ ట్రేడర్స్‌లో దేశభక్తి సందడి💥 నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్ హాలియా: దేశభక్తి ఉట్టిపడేలా హాలియా పట్టణంలోని ప్రముఖ భవన నిర్మాణ సామగ్రి సంస్థ కొత్తమాసు ఐ ట్రేడర్స్ ఆధ్వర్యంలో స్వాతంత్ర

మిగతా చదవండి →