చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ 15 : చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ
గానసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన్ మూర్తి ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశ కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవాలని పేర్కొన్నారు .
యువత దేశభక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.





