చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, ఆగస్ట్ 17
వికె మ్యూజిక్ మీడియా ఆధ్వర్యంలో , గానకోకిల, 'కలైమామణి' స్వర్గీయ ఎస్.
జానకికి స్వర నివాళి పేరిట
"సినీ సంగీత విభావరి" చిక్కడపల్లి కళా వెంకట దీక్షితులు కళా వేదికలోనిర్వహించారు. ప్రముఖ గాయకుడు విజయకుమార్ నేతృత్వంలో
గాయనీ, గాయకులు: విజయకుమార్, దేవ, జయంత్ కుమార్, రవిచంద్ర, రాధా రాణి, పి. సరోజినీదేవి, అరుణ, లక్ష్మీ ప్రియశ్రీ అనిపించిన సినీ గీతాలు అలరించాయి.






