ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

గురువారం10 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:22 pm

గురువారం

10 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:22 pm

SENSEX74,764-2.29%
NIFTY23,459-1.84%
హైదరాబాద్ 22K₹1,45,621/10g-0.91%
హైదరాబాద్ 24K₹1,58,859/10g-0.91%
వెండి₹2,24,978/kg+1.53%

తాజా వార్తలు

యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎంఎస్ఎంఈ ర్యాంప్ అవగాహన కార్యక్రమం

A one-day awareness program on MSME RAMP was held at the Government Polytechnic College in Yadagirigutta to guide students on business opportunities and entrepreneurship.

nagendra10 September 2026, 1:57 AM1 చూసులుtrinetnews.com
యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎంఎస్ఎంఈ  ర్యాంప్ అవగాహన కార్యక్రమం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి,సెప్టెంబరు09:

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రామ్ప్(Raising and Accelerating MSME Performance) కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఒకరోజు అవగాహన కార్యక్రమంలో ఎల్డీఎం వీరన్న విద్యార్థులకు వ్యాపార అవకాశాలు, పారిశ్రామికవేత్తగా ఎదగడం, బ్యాంకింగ్ సేవలు మరియు ఆర్థిక వనరులకు ప్రాప్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.కోఆర్డినేటర్ ధనుంజయ్ మరియు జిల్లా ఈడీసీ మేనేజర్ కుమ్మరికుంట్ల రంజిత్ కుమార్ విద్యార్థులకు వ్యాపార ఆలోచనలను అభివృద్ధి చేసుకోవడం, ప్రభుత్వ పథకాలు, రుణ సౌకర్యాలు, మార్కెట్ అవకాశాలు, మార్కెటింగ్ మరియు స్వయం ఉపాధి అవకాశాలు గురించి వివరించారు.అనంతరం మనోజ్ కుమార్ విద్యార్థులకు ఆర్థిక అవకాశాలు, వ్యాపార అభివృద్ధి మరియు అందుబాటులో ఉన్న వివిధ సహాయ కార్యక్రమాల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రామానాయుడు అసిస్టెంట్ మేనేజర్ మహేష్, కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పారిశ్రామిక ఆలోచనా విధానం, స్వయం ఉపాధి, ఆర్థిక అవగాహన మరియు మార్కెట్ అవకాశాలపై అవగాహన పెంపొందించేందుకు కృషి చేశారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల మృతి చెందిన నూనెముంతల బుచ్చిరాములు గౌడ్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

ఇటీవల మృతి చెందిన నూనెముంతల బుచ్చిరాములు గౌడ్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం ఖప్రాయపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ నూనెముంతల బుచ్చి రాములు గౌడ్ మృతి చెందగా, వారి కుటుంబాన్ని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బుచ్చి రాములు గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మిగతా చదవండి →

అపెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యేమ్మే కల్యాణ్ ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

అపెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యేమ్మే కల్యాణ్ ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

Former Government Whip Gongidi Sunitha Mahender Reddy visited Yemme Kalyan, who is receiving treatment at Apex Hospital in Boduppal following an accident.

మిగతా చదవండి →