ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

శుక్రవారం28 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:33 pm

శుక్రవారం

28 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:33 pm

SENSEX76,934-0.78%
NIFTY24,091-0.66%
హైదరాబాద్ 22K₹1,52,875/10g+0.43%
హైదరాబాద్ 24K₹1,66,773/10g+0.43%
వెండి₹2,32,692/kg+2.35%

తాజా వార్తలు

అర్హులైన ఓటర్ల ఓట్లను తొలగిస్తే పోరాటం తప్పదు - మర్రి శశిధర్ రెడ్డి గారి హెచ్చరిక

BJP State SIR Convener Marri Shashidhar Reddy demanded thorough verification before removing voter names during an all-party meeting in Secunderabad.

nagendra27 August 2026, 7:54 PM0 చూసులుtrinetnews.com
అర్హులైన ఓటర్ల ఓట్లను తొలగిస్తే పోరాటం తప్పదు - మర్రి శశిధర్ రెడ్డి గారి హెచ్చరిక

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 27:

ఈరోజు మధ్యాహ్నం సికింద్రాబాద్ లోని హరిహర కళా భవన్ లో వున్న తన కార్యాలయములో, అమీర్ పేట్ డిప్యూటీ కమిషనర్ మరియు సనత్ నగర్ నియోజకవర్గ ERO శ్రీమతి సుజాత గారి ఆధ్వర్యంలో SIR-2 పై అఖిలపక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో బీజేపీ తరపున మాజీ మంత్రివర్యులు, NDMA మాజీ ఉపాధ్యక్షులు మరియు బీజేపీ రాష్ట్ర SIR కన్వీనర్ గౌరవనీయులు శ్రీ మర్రి శశిధర్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - ఎన్యుమరేషన్ ఫారాలు అందని ఓటర్లకు నోటీసులు ఇచ్చి, పకడ్బందీగా విచారణ జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ERO గారిని డిమాండ్ చేశారు. ఎవరి ఒత్తిడితోనైనా పక్షపాతంగా వ్యవహరించి, అర్హత కలిగిన ఓటర్ల ఓట్లను తొలగిస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అధికార కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి