శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు
ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు10:
ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగకి,నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులు అయిన కేదాసి మోహన్ మాదిగకి గురువారం రోజు హైదరాబాద్ ఒక ప్రైవేట్ హోటల్లో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర నాయకులు బోట్ల శంకర్ మాదిగ,మోటకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ మండల మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి మహేందర్ మాదిగ.





