ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం31 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:31 pm

సోమవారం

31 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:31 pm

SENSEX77,265-0.14%
NIFTY24,176-0.18%
హైదరాబాద్ 22K₹1,48,315/10g-2.33%
హైదరాబాద్ 24K₹1,61,798/10g-2.33%
వెండి₹2,24,451/kg-1.24%

తాజా వార్తలు

జమున నటన జీవితం ఆదర్శవంతం తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూరపాటి

The birth anniversary of legendary actress Jamuna Ramanarao was celebrated at Sri Thyagaraya Gana Sabha, with dignitaries praising her disciplined life and memorable performances.

nagendra30 August 2026, 6:55 PM0 చూసులుtrinetnews.com
జమున నటన జీవితం ఆదర్శవంతం   తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూరపాటి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

: హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 30:

జమున నటన లో నవ రస భావాలు పలికించే ఆకర్షణ క్రమ శిక్షణ కల జీవితం ఆదర్శవంతం అని తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకట నారాయణ అన్నారు శ్రీ త్యాగరాయ గానసభ లోని కళా సుబ్బారావు కళా వేదిక పై వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఇంటర్నేషనల్ నిర్వహణలో ప్రఖ్యాత సినీ నటి జమునా రమణా రావు జయంతి వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న జమున కుమార్తె స్రవంతి వంశీ జమునా రమణా రావు మహా నంది అవార్డులు వివిధ రంగాలకు చెందిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు తో పాటు విదేశీ ఆంధ్రులు కు బహుకరించి మాట్లాడారు నాకు తల్లి జమున కానీ కోట్లాది ప్రజలకు అభిమాన నటి అన్నది చిన్న నాడు తెలియలేదు అని చెప్పారు కళా కారులకు మరణం లేదని అమ్మ నటించిన సినిమాలు నేటికీ వేల మంది వివిధ మాధ్యమాల్లో చూస్తూ ఉంటారనీ అలా ఆమె శాశ్వతం గా నిలిచి ఉంటారని అన్నారు ఆమె కు నటి భానుమతి అంటే బాగా ఇష్టం అని తెలిపారు రామరాజు అమ్మకి దత్త పుత్రుడు అని చెప్పారు ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ జమున నాడు తెలుగు సినీ పరిశ్రమ లో గ్లామర్ తార అని చెప్పారు సంస్థ అధినేత నిర్వహణలో తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ, జానీ భాషా , జానకీ రామ చౌదరి దంపతులు విదేశ ఆంధ్రులు వెంకట్ నాగం దంపతులు కె సంతోష్ కుమార్ దంపతులు కూడా వున్నారు వేదిక పై ప్రముఖ రచయిత్రి డాక్టర్ కె వి కృష్ణ కుమారి , వ్యాఖ్యాత సుధా మయి గాయని గీతాంజలి సుంకర పల్లి శైలజ తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 30: *శ్రావణమాసం అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా* గాంధీనగర్ డివిజన్ SRT లోని *శ్రీ ఉప్పలమ్మ లక్ష్మి మాత ఆలయం లో* సీనియర్ నాయకులు *సంజీవ్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ కు ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ *శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు డివిజన్ బిజెపి ముఖ్య నాయకులతో* కలిసి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో *బిజెపి నేతలు రత్న సాయి చంద్, శ్రీకాంత్,నీరజ్, నరేంద్రనాథ్,శివ తదితరులు* పాల్గొన్నారు.

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 30: *శ్రావణమాసం అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా* గాంధీనగర్ డివిజన్ SRT లోని *శ్రీ ఉప్పలమ్మ లక్ష్మి మాత ఆలయం లో* సీనియర్ నాయకులు *సంజీవ్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ కు ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ *శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు డివిజన్ బిజెపి ముఖ్య నాయకులతో* కలిసి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో *బిజెపి నేతలు రత్న సాయి చంద్, శ్రీకాంత్,నీరజ్, నరేంద్రనాథ్,శివ తదితరులు* పాల్గొన్నారు.

Secunderabad Parliament Joint Convener A. Vinay Kumar and local BJP leaders offered special prayers at the Sri Uppalamma Lakshmi Matha Temple during the Shravana Bonalu festival.

మిగతా చదవండి →