హైదారాబాద్, ట్రైనెట్ న్యూస్ ఆగస్టు 27:
ప్రదీప్ చంద్రా ఈవెంట్స్ ఆధ్వర్యంలో 'గ్రాండ్ మ్యూజికల్
పేరిట మధురమైన పాత, కొత్త పాటల 4సినీ సంగీత విభావరి
హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలోని కళా వెంకట దీక్షితులు కళా వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా మధుర గళ గాన ప్రవీణ' వి. ప్రదీప్ చంద్ర నిర్వహణలో ప్రముఖ గాయకులు జ్యోత్స్న, ఇ. శ్రీరాణి, ఆధ్య వేంపటి వెంకటేశ్వర్లు, పి.ఎల్.ఎన్. ఆచార్యులు కమలేಶ್ దేశాయ్ ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.






