హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 29 : లలిత ప్రియ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ గాయనీ-గాయకులచే పద్మశ్రీ ఘంటసాల 'సుమధుర గీతాలు' గాన విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభలోని కళా లలిత కళా వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా
సంస్థ అధ్యక్షుడు నేదునూరి శ్యామకృష్ణ నిర్వహణలో గాయనీ గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.






