ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు 08:
బిఆర్ఎస్ శాసనసభ్యులను అసెంబ్లీ లోపలికి రానివ్వకుండా కర్కశంగా వ్యవహరించిన పోలీసులు మరియు మహిళా శాసనసభ్యుల చీర పట్టుకొని లాగి, వారిని గొంతు పట్టుకొని లాగిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరకుంశ విధానాలను నిరసిస్తూ మునుగోడు నియోజకవర్గ కేంద్రములో భారీ నిరసన తెలిపిన మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు, మహిళామణులు.





