ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు09:
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామ సర్పంచ్ గుండ్లపల్లి మంగమ్మ వెంకటేష్ గౌడ్ మనుమరాలీ బారసాల కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన అనంతరం యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామానికి చెందిన మండల బిఆర్ఎస్ యూత్ జనరల్ సెక్రటరీ భీమగానీ నరసింహ కుమారుల నూతన(దోతి) వస్త్రాలంకరణ వేడుకల్లో పాల్గొన్న మాజీ ప్రభుత్వ విప్ ఆలేరు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇంచార్జ్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు మరియు మండల బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.






