ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి,సెప్టెంబరు09:
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రానికి చెందిన యేమ్మే కల్యాణ్ కి ఇటీవల ఆక్సిడెంట్ జరిగి బోడుప్పల్ లోని అపెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని హాస్పిటల్ కు వెళ్లి వారిని పరామర్శించి వైద్యులను ప్రస్తుత ఆరోగ్య పరిస్థులను అడిగి తెలుసుకున్న మాజీ ప్రభుత్వ విప్,ఆలేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి.





