ట్రై నెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు07:
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం ఖప్రాయపల్లి గ్రామ మాజీ సర్పంచ్ నూనెముంతల బుచ్చిరాములు ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బూడిద బిక్షమయ్యగౌడ్.వీరివెంటా మండల నాయకులు,సర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు.





