ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

సోమవారం17 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 5:59 amసూర్యాస్తమయం 6:41 pm

సోమవారం

17 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:59 am

సూర్యాస్తమయం 6:41 pm

SENSEX77,500-0.84%
NIFTY24,272-0.82%
హైదరాబాద్ 22K₹1,46,139/10g+0.99%
హైదరాబాద్ 24K₹1,59,424/10g+0.99%
వెండి₹2,18,799/kg+0.56%

తాజా వార్తలు

సామాజిక సేవలు భాగస్వాములు కావాలి *ఉచిత బియ్యం పంపిణీ

Former TGHPC Chairman Koleti Damodar Gupta called for universal participation in social service at a cultural event hosted by Mohan Trust in Chikkadpally.

nagendra17 August 2026, 3:29 AM1 చూసులుtrinetnews.com
సామాజిక సేవలు భాగస్వాములు కావాలి   *ఉచిత బియ్యం పంపిణీ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 16: సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా అన్నారు.

మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలోని కళా వెంకట కళా దీక్షితులు కళావేదిక'లో 'సినీ, లలిత గీత గాంధర్వం' ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దామోదర్ గుప్తా పాల్గొని సూర్య నారాయణ, హనుమంత రాయశర్మ, రమేష్, విరోబా, కేఎల్ జి ప్రసాద్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోవెల శేషు కుమార్ బృందం చే సినీ గీతాలతో పాటు

స్వరకర్త, గేయకర్త 'కలగా' కృష్ణ మోహన్ బృందం శీలం రమణ, తిరుపతి రెడ్డి, మాధవి, అమృతవల్లి భాష్యం ఆధ్వర్యంలో ఆలపించిన లలిత గీతాలు అలరించాయి. ఉభయ రాష్ట్రాల ప్రఖ్యాత సీనియర్ గాయని నిర్మలా కామేష్ తమ గాత్రంతో అలరించారు. కె. మోహన్ రావు సారథ్యంలో తెలుగు కవితాగోష్ఠి నిర్వహించారు. మోహన్ ట్రస్ట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "పేదలకు లక్ష కిలోల బియ్యం పంపిణీ" లో భాగంగా ఇప్పటివరకు 15,699 కిలోల బియ్యం పంపిణీ పూర్తి చేసినట్లు, త్వరలోనే లక్ష కిలోల లక్ష్యాన్ని చేరుకుంటామని నిర్వాహకులు గాంధీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఆకట్టుకున్న 'శాస్త్ర, సంగీత, సాహిత్య, సమ్మేళనం'

ఆకట్టుకున్న 'శాస్త్ర, సంగీత, సాహిత్య, సమ్మేళనం'

ఆకట్టుకున్న "శాస్త్ర, సంగీత, సాహిత్య, సమ్మేళనం చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 16: వెంపటి లక్ష్మీ శ్రీనివాసశాస్త్రి మెమోరియల్ ట్రస్ట్ 12వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో "శాస్త్ర, సంగీత, సాహ

మిగతా చదవండి →

తెలంగాణ రాష్ట్రంలో కళలను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

తెలంగాణ రాష్ట్రంలో కళలను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం తెలంగాణ రాష్ట్రంలో కళలను ప్రోత్సహిస్తున్నాం *సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 16 : హైదరాబాద్ జిందాబాద్ సంస్థ ఆధ్వర్యంలో రవీంద్రభారతి

మిగతా చదవండి →

“బంగారు కళ్ళ బుచ్చెమ్మో...” సినీ సంగీత విభావరి

“బంగారు కళ్ళ బుచ్చెమ్మో...” సినీ సంగీత విభావరి

"బంగారు కళ్ళ బుచ్చెమ్మో..." సినీ సంగీత విభావరి చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 16 : బాలాజీ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫౌండేషన్ , గ్లోబల్ సర్వీసెస్' సంయుక్త ఆధ్వర్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 51వ జన్మదినం సందర్భంగా "బంగారు క

మిగతా చదవండి →

భారతీయ కళలను కాపాడుకోవాలి: అడిషనల్ డీసీపీ రాందాస్ తేజావత్

భారతీయ కళలను కాపాడుకోవాలి: అడిషనల్ డీసీపీ రాందాస్ తేజావత్

భారతీయ కళలను కాపాడుకోవాలి భారతీయ కళలను కాపాడుకోవాలని అడిషనల్ డీసీపీ రాందాస్ తేజావత్ అన్నారు. శ్రీ రాజా రాజేశ్వర భరత కళా సేవ సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవం, శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను బిర్లా సైన్స్ సెంటర్, భాస

మిగతా చదవండి →