ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం31 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:31 pm

సోమవారం

31 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:31 pm

SENSEX77,265-0.14%
NIFTY24,176-0.18%
హైదరాబాద్ 22K₹1,47,512/10g-2.86%
హైదరాబాద్ 24K₹1,60,922/10g-2.86%
వెండి₹2,21,799/kg-2.41%

తాజా వార్తలు

ఆకట్టుకున్న స్వర సప్త సంగీత వాద్య నృత్య సమ్మేళనం

The 'Svara Sapta' music, instrument, and dance festival was grandly held at Tyagaraya Gana Sabha, organized by Sri Vagdevi Kala Samstha.

nagendra30 August 2026, 6:48 PM2 చూసులుtrinetnews.com
ఆకట్టుకున్న స్వర సప్త సంగీత వాద్య నృత్య సమ్మేళనం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 30 :

శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో "స్వర సప్త సంగీత వాద్య నృత్య సమ్మేళనం" చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభ మెయిన్ హాల్ లో నిర్వహించారు . కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు

బెరి రామచంద్ర యాదవ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సాంప్రదాయ సంగీత, నృత్య కళలను ప్రోత్సహించి కళాకారులలో నూతన ప్రతిభను వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమని తెలిపారు . కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జాతీయ యాదవ హక్కుల పోట సమితి కార్యదర్శి

వంటల జంగయ్య యాదవ్,

పోచబోయిన సురేష్ యాదవ్,

ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ వీర భోగ వసంత రాయలు,

మారమోని శ్రీశైలం యాదవ్

అభిరామ్ , సంస్థ అధ్యక్షుడు బి. నాగేంద్ర యాదవ్, ప్రోగ్రామ్ ఇన్‌ఛార్జ్: బి. దివ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు కళాకారులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 30: *శ్రావణమాసం అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా* గాంధీనగర్ డివిజన్ SRT లోని *శ్రీ ఉప్పలమ్మ లక్ష్మి మాత ఆలయం లో* సీనియర్ నాయకులు *సంజీవ్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ కు ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ *శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు డివిజన్ బిజెపి ముఖ్య నాయకులతో* కలిసి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో *బిజెపి నేతలు రత్న సాయి చంద్, శ్రీకాంత్,నీరజ్, నరేంద్రనాథ్,శివ తదితరులు* పాల్గొన్నారు.

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 30: *శ్రావణమాసం అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా* గాంధీనగర్ డివిజన్ SRT లోని *శ్రీ ఉప్పలమ్మ లక్ష్మి మాత ఆలయం లో* సీనియర్ నాయకులు *సంజీవ్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ కు ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ *శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు డివిజన్ బిజెపి ముఖ్య నాయకులతో* కలిసి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో *బిజెపి నేతలు రత్న సాయి చంద్, శ్రీకాంత్,నీరజ్, నరేంద్రనాథ్,శివ తదితరులు* పాల్గొన్నారు.

Secunderabad Parliament Joint Convener A. Vinay Kumar and local BJP leaders offered special prayers at the Sri Uppalamma Lakshmi Matha Temple during the Shravana Bonalu festival.

మిగతా చదవండి →