హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ ఆగస్టు 31 :
పల్లవి చరణ్ మ్యూజిక్ అకాడమీ నిర్వహణలో 'సినీ సుమధుర గీతాలు' అనే అద్భుతమైన సంగీత విభావరి
త్యాగరాయ గానసభలోని కళా లలిత కళా వేదికలో నిర్వహించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. రమణారెడ్డి సారధ్యంలో గాయనీ గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.






