ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం31 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:31 pm

సోమవారం

31 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:31 pm

SENSEX77,265-0.14%
NIFTY24,176-0.18%
హైదరాబాద్ 22K₹1,48,315/10g-2.33%
హైదరాబాద్ 24K₹1,61,798/10g-2.33%
వెండి₹2,24,451/kg-1.24%

తాజా వార్తలు

అలరించిన సినీ సంగీత విభావరి

The 21st cine musical concert, organized by Shravana Raga Sudha Shravananandam, mesmerized music lovers at Thyagaraya Gana Sabha in Hyderabad.

nagendra30 August 2026, 6:51 PM0 చూసులుtrinetnews.com
అలరించిన సినీ సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 30 :

"శ్రవణ రాగ సుధ శ్రవణానందం" ఆధ్వర్యంలో 21వ సినీ సంగీత విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభలోని గుండవరపు హనుమంత్ రావు వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ సాహితీ వేదిక ఉమెన్స్ చైర్ పర్సన్ అంజని కుమారి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షురాలు కార్యనిర్వాహకులు కె. నాగ శిరీష నిర్వహణలో గాయనీ గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 30: *శ్రావణమాసం అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా* గాంధీనగర్ డివిజన్ SRT లోని *శ్రీ ఉప్పలమ్మ లక్ష్మి మాత ఆలయం లో* సీనియర్ నాయకులు *సంజీవ్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ కు ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ *శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు డివిజన్ బిజెపి ముఖ్య నాయకులతో* కలిసి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో *బిజెపి నేతలు రత్న సాయి చంద్, శ్రీకాంత్,నీరజ్, నరేంద్రనాథ్,శివ తదితరులు* పాల్గొన్నారు.

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 30: *శ్రావణమాసం అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా* గాంధీనగర్ డివిజన్ SRT లోని *శ్రీ ఉప్పలమ్మ లక్ష్మి మాత ఆలయం లో* సీనియర్ నాయకులు *సంజీవ్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ కు ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ *శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు డివిజన్ బిజెపి ముఖ్య నాయకులతో* కలిసి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో *బిజెపి నేతలు రత్న సాయి చంద్, శ్రీకాంత్,నీరజ్, నరేంద్రనాథ్,శివ తదితరులు* పాల్గొన్నారు.

Secunderabad Parliament Joint Convener A. Vinay Kumar and local BJP leaders offered special prayers at the Sri Uppalamma Lakshmi Matha Temple during the Shravana Bonalu festival.

మిగతా చదవండి →