చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 17 :
శ్రీనరసింహ వేంకటేశ్వర మ్యూజికల్స్ ఆధ్వర్యంలో
"బాలీవుడ్ మ్యూజికల్ వేవ్స్ ఏక్ షామ్ సభీ లెజెండ్స్ కే నామ్" పేరిట సంగీత విభావరి త్యాగరాయ గానసభలోని కళా లలిత కళా వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయనీ, గాయకులు
అబ్దుల్ అజీజ్, ప్లేబ్యాక్ సింగర్ నందితా జ్యోతి, వేంకటేశ్వర్ రావు తమ అద్భుతమైన గాత్రంతో పాత, కొత్త బాలీవుడ్ హిట్ పాటలను ఆలపించి ప్రేక్షకులను ముగ్ధులను చేశారు.






